పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ రాజ్, ఎక్సైజ్ శాఖలకు చెందిన పలువురు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత�
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో బదిలీలు జరగగా, ఇప్పుడు జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు,
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఒకే జిల్లాలో, ఒకే పదవిలో మూడేండ్లకుపైగా కొనసాగుతున్న అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎం�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీల
సిక్కిం ప్రభుత్వ తరహాలోనే తెలంగాణలోనూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ను అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం (సీపీఎస్టీఈఏ) ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసర�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని సవాల్గా తీసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు
గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తిప్పనపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించి
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మండల �
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ ఇవ్వొద్దని హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శుక్రవారం ఆ పార్టీకి చెందిన జగిత్యాల నాయకులు, కార్యకర్తలు �
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. మహానగరం పరిధిలోని 28 నియోజకవర్గ�
ఒక మనిషి భావ సంస్కారం ఏమిటనేది అతని భాషతోనే తెలుస్తుంది. వ్యక్తిత్వం అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా వేల మందికి ఆదర్శంగా ఉండి, వారిని సరైన మార్గంలో నడిపించేవారు తమ భాష, ప్రవర్తన గురించి ఇంకా శ్రద
పార్లమెంట్ ఎన్నికల కోసం రూపొందిస్తున్న ఓటరు తుది జాబితాలో తప్పులు లేకుండా చూడాలని అధికారులను ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవసేన ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి మరణించిన వారి పేర్ల
పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు.