వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తేజస్నందలాల్ పవా ర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమీకృత భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ)గా ఎస్వీ రమణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సీపీ సునీల్ దత్ను పోలీస్ కమిషనరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు సమర్థంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియో, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్�
ఎన్నడూ వల్లించని పేర్లతో పాలకులు ఇప్పుడు కొంగ జపం మొదలుపెట్టారు. గాలివాటం చూసి గింజలు తూర్పారబట్టినట్టు ఎన్నికల ముందు ఓట్లు రాల్చే పేర్లను తెరపైకి తెస్తున్నారు. అవార్డులు, గౌరవాలు ఇస్తున్నవారి అంతరంగం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకాచౌదరికి ఆ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తూ బుధవారం ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ చే పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామా బాద్ జిల్లాకు చెందిన పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్మూర్