రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నేడు (శని), రేపు (ఆదివారం) అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల వద్ద ప్రత్యేక ఓటరు శిబిరాలను �
జిల్లాలో ఈనెల 20, 21వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా యువ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ సీటు అడిగే హక్కు కేవలం తనకే ఉందని, అలాగే పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే తనకూ సంతోషమేనని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురా
మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భా గంగా గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
KTR | 2024 పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కే ఎందుకు ఓటేయ్యాలో కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రజల స్వరాన్ని పార్లమె�
సహజంగానే ఎన్నికల ముందు నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి అలవాటేనన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ను బద్నాం చేయడంతోప�
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప
దేశంలో దేవుడిని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమంటున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రస్తుతానికి లేనట్టుగానే కనిపిస్తోంది. ఈ నెల 30న సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవపోవడంతో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.
పార్టీలో అన్ని స్థాయిల్లో సమన్వయ లోపం జరిగిందని, దానికి పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నపుడు పూర్తికాలం ప్రభుత్వ కార్యక్రమాల్లో తలమునకలు కావ�
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి సహా అన్ని ఎంపీ స్థానాల గెలుపునకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పార్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను సమీక్షించుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలు, శ్రేణులకు పిలు
అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిగా రాబోయే లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)కు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ సూచించారు. శుక్రవారం వచ్చే పార్లమె