వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని 40 �
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’
BRS Party | భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ప్రారంభమైంది. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్లో జరుగుతున్న సమావేశంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసర
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, సమష్టి కృషితో నల్లగొండ లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక�
చ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ భవన్లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నాయకుల సన్నాహ
బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. చివరిరోజున నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సమావేశం సన్నాహక సమావేశం జరగనున్నది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు పది రోజులే ఉండగా.. కొత్త పాలకవర్గాల ఎన్నికకు ఇప్పటి వరకు ప్రకటన వెలువడలేదు. దీంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరవేద్దామని, ఆ దిశగా శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ�