వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు.
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని, కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులకే పరిమితం కావద్దని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమా�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్�
రానున్న పార్లమెంట్ ఎన్నికల కు సర్వం సిద్ధం చేయాలని, ఓటరు జాబితా తయారీతో పాటు ఎన్నికలు ప కడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ని కల అధికారి వికాస్రాజ్ అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతోపాటు ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్ల�
పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి పేద
Congress Party | తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. గాంధీ భవన్లో పీఏసీ చైర్మన్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో
Pak Elections | పాకిస్థాన్లో సాధారణ ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న దేశంలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రభుత్వాధికారులను న�
వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడానికి పార్�
Law Commission | ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లా కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు 2024లో సాధ్యం కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణలు చేయకుండా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని త�
Election Commission | అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది.
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. 77 శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలున్నాయని పబ్లిక్ పాలసీ మేధోసంస్థ ఐడీఎఫ్సీ వివిధ సందర్భాల్లో చేసిన సర్వేల్లో తేలింది.