BRS Party | మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల దాకా అన్నింట్లోనూ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మ�
వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో తమ పార్టీ పొత్తును కొనసాగిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ అధిష్ఠానాన్ని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు.
ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి ని, పాలకుడిని తప్పు పట్టే విపక్షాల నాయకులపై కేంద్రసంస్థల దాడులు, కేసులు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడైనా చూశామా? సీబీఐ, ఈడీ దాడులకు లొంగిపోయి బీజేపీలో చేరితే ఆ తరువాత కేసులు ఉ
దేశంలో బీజేపీ ఆగడాలు మితిమీరాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష పార్టీలు తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును ప్రకటించనున్నాయా? ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చనీయాంశం. కంటివెలుగు కార్యక్రమానికి ఏకంగా
తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు లాంగ్లిస్టులో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే జాబితాలో నాగరాజు
2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు, త్వరలో జరగబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే దేశంలో ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రమే అయినా దాని జనాభా రీత్యా చూస్తే, ప్రపంచంలో 5వ పెద్ద ద