పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. �
మోసకారి కాంగ్రెస్ పార్టీని రైతులు నమ్మొద్దని, రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలో వచ్చిన తర్వాత దాటవేత ధోరణితో రైతులను గోస పెడుతున్నదని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి �
వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్కుమార్ గెలుస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక స�
పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై పునరాలోచన అవసరమని, సంస్థాగత నిర్మాణమే ఏ పార్టీ పటిష్టతకైనా పునాది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లగొండ
అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కి మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుష్కలంగా సాగు, తాగునీటిని ఇచ్చి ప్రజలను సంతోషంగా ఉంచాం. నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత వాగ్దానాలు, మాయమాటలు నమ్మి ఓటేసి గెలిపిస్తే పంటలకు సాగునీరు బం�
పార్లమెంట్ పోరు సమీపిస్తున్న వేళ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగుల కోసం ఈసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పని చేసే చోటే ఓ
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గన్ఫౌండ్రి డివిజన్ ప
పాలనాపరంగా దేశానికి ప్రధాని, రాష్ర్టానికి ముఖ్యమంత్రి పెద్ద. ఇది వ్యవస్థలో అంతర్భాగం. రాష్ర్టాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రధానిది. బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధానికి ఎలాంటి రాజకీయ వై�
పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టాయి. మహబూబ్నగర్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా గెలుపుపై ధీమాలో ఉన్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని రెండ�
వంచన, మోసం, దగాకు కాంగ్రెస్ మారుపేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి ప్రజలను వంచించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులను మ�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. పెద్దపల్లిలో ముగ్గురు, కరీంనగర్లో ఒకరు, నిజామాబాద్లో ఏడుగురు నామినేషన్లు వేశారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార�
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పూర్తి అవగాహనతో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మద్యం ప్రవాహంతోపాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకునేందుకు అడుగడుగునా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. రాష్ట్రంలో