పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండో రోజు కోలాహలంగా జరిగింది. హైదరాబాద్ స్థానానికి 2, సికింద్రాబాద్ స్థానానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ �
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తాండూ రు మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో రోహిత్
పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను ప్రతి రోజూ పరిశీలించి, వివరాలు నమోదు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేక వ్యయ పరిశీల�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం రెండోరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులు కావడం విశేషం.
Padma Rao Goud | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే విజయం ఖాయమని సికింద్రాబాద్ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధీమాను వ్యక్తం చేశారు.
BRS | ఏ సర్వే(Surveys) చూసినా ప్రజల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని, పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో రైతులు, ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోపాటు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నల్లగొండ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచ�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి మొదలైంది. తొలిరోజు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నాలుగు, కరీంనగర్, నిజామాబాద్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలు కాగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు అట�
అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కోపంతో ఉన్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు క�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాల ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరక�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు.
మహారాష్ర్టలో శుక్రవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడుతలో 19న మహారాష్ట్ర, వచ్చే నెల 13న తెలంగాణలో ఎన్నికలు జరగనున�