Kyama Mallesh | భువనగిరి(Bhuvanagiri) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా క్యామ మల్లేష్(Kyama Mallesh) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగేకు అందజేశారు.
చిత్త శుద్ధిలేని కాంగ్రెస్కు పార్లమెంట్ ఎనికల్లో ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం�
అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో �
17వ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చ ర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్
తంగళ్లపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటి వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పురసరించుకొని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాల రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జ�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని, గ్రామగ్రామాన బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని వివరించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో
చుట్టపుచూపుగా వచ్చే వీకెండ్ నాయకుడు కావాల్నో.. నిత్యం ప్రజల మధ్య ఉండి సేవ చేసే నేను కావాల్నో ప్రజలే తేల్చుకోవాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ దండె విఠల్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కోరారు. ఆదివారం బెజ్జూర్ మండల కేంద్రంలోని వారసంతలో ఎన్న�
జిల్లాలో ఓటరు నమోదు జాబితాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పూర్తి చేసి, నివేదికలు పంపాలని సంబంధితాధికారులను జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్�
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. ఆదివారం నస్ప
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒకరూ నిర్భయంగా ఓటు హకును వినియోగించుకోవాలని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
చైనా అనుకూల వైఖరి అనుసరిస్తున్న మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జుకు ఆ దేశ ఓటర్ల నుంచి మద్దతు లభించింది. ఆయన నాయకత్వం వహిస్తున్న ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్' (పీఎన్సీ) మాల్దీవులు పార్లమెంట్ ఎన్నికల్లో �
అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై ఐడీవోసీలో�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వర్ధన్నపేట మండలకేంద్రంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీ కుమారస్వామి ఆ�