పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం హైదరాబాద్ స్థానానికి ఆరు, సికింద్రాబాద్ స్థానానికి 9, మల్కాజిగిరి స్థానానికి 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు సీ-విజిల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శశాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ర్టాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు.
మన పార్టీ, మన అభ్యర్థి, మన భవిష్యత్ కోసం పోరు చేయాల్సిన అవసరమున్నదని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. శామీర్పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవార�
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నాగర్కర్నూల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
రోజూ గంటల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న తమపై పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం కనికరం చూపడం లేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ఎన్నికల విధులకు హాజరైన తమకు డైలీ డ్యూటీ అలవెన్స�
మావోయిస్టుల సమాచారమిచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్లోని తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ �
కేసీఆర్ పదేళ్ల పాలనలో చేపట్టిన పథకాలు, అభివృద్ధే ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకును గెలిపిస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ, సిర్పూర్ పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి దండె వ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి పలు విద్యాసంస్థల్లో, పలు వీధుల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ ఆదేశాల మేరకు ర్యాలీలు, అ
‘నదుల అనుసంధానం పేరిట ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కట్టి తెలంగాణను ఎండబెట్టి గోదావరి నీటిని తమిళనాడుకు తరలిచేందుకు బీజేపీ కుట్రపన్నుతున్నది. ఇదే జరిగితే సమ్మక్క బరాజ్ మనుగడ ప్రశ్నార్థకమై దేవాదుల నీళ్�
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మంచిరోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పది మంది, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజ�
TDP office | ఏపీలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర నిందనలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.