పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టార
KTR | అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. నాలుగు నెలలుగా వాటిని నెరవేర్చకుండా భస్మాసుర హస్తం చూపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డ�
ఈనెల 25 నుంచి మే 8వ తేదీ వరకు హనుమకొండ జిల్లా పరిధిలో ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవ�
తెలంగాణ సాధించడంతో పాటు అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన బీఆర్ఎస్ పార్టీకి తప్పా.. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లడిగే నైతిక హక్కులేదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్�
స్వేచ్ఛ, న్యాయబద్ధంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం ఎన్నికల సమన్వయం �
మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. మంగళవారం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జహీరాబాద్ స్థానానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి బాబు దుర్గయ్య రోమల, అలియెన్స్ �
అమలుకాని హామీలతో.. వ్య క్తిగత విమర్శలతో పాలనను గాలికొదిలేసిన మోసకారి కాంగ్రెస్ను ప్రజలు తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉ న్నాయని, ఎంపీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయ�
నడిగ డ్డ పౌరుషాన్ని మరోసారి చాటాల్సిన అవసరం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జోగుళాంబ గద్వాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీ మొండివారని.. వారు అనుకుంటే ఏదైనా సాధిస్�
Ponnam Prabhakar | పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) భాగంగా మొదటి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ(PM Modi) వెన్నులో వణుకు పుడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar )అన్నారు.
భవిష్యత్ మనదే. భయం వద్దు. కష్టకాలంలో నావెంట నిలిచిన మీకు ఎప్పుడూ అండగా ఉంటా. రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం. సమష్టిగా కష్టపడితే కరీనంగర్లో విజయం మనదే. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెం�
మోసపూరిత హామీల తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి మోసపోకుండా ఆ పా ర్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గు వ్వల బాలరాజు సూచించారు.