పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. వరంగల్ లోక్సభకు 58 మంది అభ్యర్థులు 89 సెట్లు, మహబూబాబాద్కు 48 మంది అభ్యర్థులు 60 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే నల్లమల ప్రజల గొంతుకను ఢిల్లీలో వినిపిస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ కం దనూలు జిల్
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈనెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం వరకు కొనసాగింది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి 27 మంది అభ్యర్థుల�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని గుర్తించి సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హర�
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నాటితో ముగిసింది. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరించారు.
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల అంకానికి తెరపడింది. ఈ నెల 18న మొదలైన స్వీకరణ ప్రక్రియ, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరి రోజు జాతరలా సాగింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర గురువారం సూర్యాపేట నుంచి బయల్దేరింది. సాయంత్రం 3.50 గంటలకు అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, జనగాం, ఆలేరు మీదుగా �
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామపంచాయతీకి రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలో రాజారం, కావరకొత్తపల్లి గ్రామాలకు రోడ్డు లేదు.
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించండి. 10-12 ఎంపీ సీట్లు గెలిస్తే భూమి.. ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేద్దాం. నేను హామీ ఇస్తున్నా. మీరిచ్చే బలమే కేసీఆర్ బలం. ప్రభుత్వం మెడలు వంచాలం�
‘చౌటుప్పల్కు ఫ్లోరైడ్ రిసెర్చ్ సెంటర్ను కేంద్రం ఇచ్చినట్టే ఇచ్చి తన్నుకుపోయింది. ప్రపంచంలోనే అత్యధిక శాతం ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న ఉమ్మడి నల్లగొండపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నది. ఈ ప్రాంత ప్రజల శ్�
నగరంలో ఓటర్లను చైతన్యపరిచి, ఓటింగ్ శాతం పెంచే దిశగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాల మేరకు అర్బన్
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని తొర్రూరులో నిర్వహించనున్నార�
బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వరంగల్ పశ�
బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నదని, రెం డు పార్టీల పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ను ఓ డించడమే ధ్యేయంగా రెండు పార్టీలు ఏకమయ్యాయ ని ఆరోపిం