న్నికల సంఘం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే.. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం�
ఒడ్డు ఎక్కే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు ఎక్కినంకా.. బోడ మల్లన్న అన్న చందంగా సీఎం రేవంత్రెడ్డి తీరు ఉన్నదని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.
కందనూలులో నేడు గులాబీ దళపతి అడుగుపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మూ డురోజుల కిందట బస్సు యాత్రగా బయలుదేరిన కేసీఆర్ శనివారం సాయంత్రం నాగర్కర్నూల్కు చేరుకుంటార�
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో విడుత ర్యాండమైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనమంతు కె.జెండగే తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవటం కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో �
‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మో సపూరిత మాటలు నమ్మి నష్టపోయింది చాలు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో నాలుగు నెలల్లోనే తెలిసిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో నూ ఏవేవో చెబుతున్నరు. నమ్మితే గోసపడుతం. జాగ్రత్త�
‘ఎంపీ అర్వింద్కు మ తాల పేరిట చిచ్చుపెట్టడం తప్ప ఏదీ చేతకా దు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేశానని ప్రగల్భాలు పలుకుతున్న డు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని న
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు హెచ్చరించారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియ�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి.కోల్టే, చరణ్జిత్ సింగ్ అధికారులకు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద రూ. 24.77 లక్షల నగదును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.