పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రారంభించిన ప్రచారంలో భాగంగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కొత్తగూడెం రానున్నారు. బస్సు యాత్ర ద్వారా వస్తున్న ఆయన.. మంగళవా�
పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించలేదని, మాదిగలపై పార్టీ వైఖరి ఏమిటని ఆ సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి చంద్రశేఖర్, తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాప
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసిందని, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
హైదరాబాద్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నార�
పార్లమెంట్లో బీఆర్ఎస్కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక�
‘పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను.
కాంగ్రెస్, బీజేపీల బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం రాత్రి దండేపల్లి మండల కేంద�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆదివారం మండలంలోని మర్తిడి, లుంబీనీనగర్, తుమ్మలగూడ, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ జిం దం కళ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 3వ వార్డులో పార్
పార్లమెంట్ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్లు మనోజ్కుమార్, మాణిక్రావు, సూర్యవంశీ సూచించారు. మండలంలోని మట్టపల్లి కృష్ణానది వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టును ఆదివ
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం 42 మంది అభ్యర్థు
తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని నరేంద్ర మోదీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయాలి? అని బీఆర్ఎస్ వ రింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని మహారాజ ఫంక్షన్ హా
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా మూడు అంతర్రాష్ట్ర, ఐదు అంతర్ జిల