ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రంజిత్రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలోని ప్ర�
జననేత కేసీఆర్కు ఓరుగల్లు జనం బ్రహ్మరథం పట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం రాత్రి బస్సుయాత్ర ద్వారా చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా నీరాజనం పలికారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమ�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల విభాగం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముందస్తుగా ఓటరు స్లిప్ల పంపిణీకి చర్యలు చేపట్టారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా చెక్పోస్టుల వద్ద ఫ్లయింగ్ స్కాడ్ బృందాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించార�
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం చిన్నశంకరంపేటలో ఐబీ నుంచి స్థానిక బస్టాండ్ వద్ద
ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాయిపల్లిలో ఆదివారం బీఆర్ఎస్ నాగర్కర్నూల్�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణలో నీళ్లు కనుమరుగయ్యాయని, పం టలు ఎండి రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివ�
కందనూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గ్రాఫ్ను మరింత పెంచింది. దీంతో గ్రామస్థాయిలోనూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కారు �
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడు తూ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ నిర్వహించిన పోరుబాట బస్సుయాత్ర విజయవంతమైంది. రెండ్రోజుల పాటు మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో �
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నేడు వరంగల్లో( Warangal) పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి నుంచి భువనగిరికి బయలుదేరారు.
రాజకీయ పార్టీలకతీతంగా గొల్లకురుమలు ఏకమై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కురుమ సంఘ�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు.