రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేసీఆర్ సర్కార్దేనని, పదేండ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. 420 హామీలతో గద్దెనెక్కిన కా�
అధికారం, పదవుల కోసం పాకులాడే గడ్డం ఫ్యామిలీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం కాసిపేట మండల కేంద్రంలో బెల్లంపల్లి �
రాష్ట్రంలో మే 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. 17 స్థానాలకుగాను 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్�
నల్ల కోటు వెనుక ఉన్న కష్టాలు తనకు తెలుసని, తనను గెలిపిస్తే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. నల్లగొండ బార్ అసోస�
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీఎల్వోలు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పులను అందజేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ చురుకు�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్ది క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఆయన నివాసంల
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి �
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఎవరుంటారనేది లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలో 22 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది.
కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తుందని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిండి, చందంపేట, �
కొత్తగూడెంలో సోమవారం బీజేపీ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సభ తుస్సుమంది. ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలిసారి వచ్చినప్పటికీ ప్రజలెవరూ రాలేదు.