దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీఆర్ఎస్సేన ని... అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన గులాబీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. గురువా
కాంగ్రెస్, బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గురువారం కౌకుంట్ల మండలం
షాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస�
Padmarao Goud | కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని, ఆరు గ్యారంటీలని చెప్పి ఒక్క గ్యారంటీ అమలు చేయలేకపోయిందని బీఆర్ఎస్( BRS) పార్టీ సికింద్రాబాద్(Secunderabad) లోక్సభ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.
ఓవైపు అసెంబ్లీ ఎన్నికల నిరాశాజనకమైన ఫలితాలు, మరోవైపు రాజకీయంగా పెంచి పెద్దచేసిన నాయకులు కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి చేసిన మోసపు గాయాలు.. అన్నింటికీ మించి కన్న కూతురిని అక్రమంగా అరెస్టు చేస�
‘కాంగ్రెస్సోళ్లకు ఉన్నట్లు నాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. వ్యాపారాలు లేవు. కార్మికు డి బిడ్డగా పైవింక్లయిన్ పుట్టక ముందు నుంచే మీ కోసం పోరాడిన వ్యక్తిని’ అని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న ఆద�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు బ్యాలెట్ యూనిట్లను ఎన్నికల యంత్రాంగం వినియోగించనున్నది. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికీ కంట్రోల్, బ
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామునే మార్నింగ్ వాక్తో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. కొత్తగూడెంలోని ప్రకాశ్ స్టేడియం, ప్రగతి మైదానం, సెంట్రల్ పార్కులో వాకింగ్ చే
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్కు బుధవారం చేరుకున్నాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ �