పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకుడు కోల్టే అన్నారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శుక్రవారం మండలంలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన పలు గ్ర�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం, నాయకులు, కార్యకర్తల కృషితో సాధించబోయే మన విజయం చరిత్రలో నిలిచిపోవాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు �
MLA Jagadish Reddy | అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రజలు ఓటుతోనే (Parliament elections) బుద్ధి చెబుతారని సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి, గెలిచిన తర్వాత వాటి అమలును మరచిన కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతులు, సాధారణ ప్రజలే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలు క�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవని.. పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం మండలంలోని లింగసానిపల్లి
కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆ
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజనుల కలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం మండల కేంద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల�
బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నాంచారిమడూ ర్, వెలికట్ట, భూక్యా త
పదేండ్ల పాలనలో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ మాయలో పడొద్దని.. ఎన్నికల్లో ప్రజలను ఆరు గ్యారెంటీలంటూ మభ్యపెట్టి.. ఉత్తమాటలు, ఉద్దెరహామీలు ఇచ్చిన కాంగ్రెస్ను మరోసారి నమ్మి మోసపోకూడదని.. మాజీ మంత్రి, మహేశ్�
బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు అన్నారు. గురువారం ఆయన ఉప్పునుంతల మ�