పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదివారం వరంగల్ 32వ డివిజన్లో పల్లం పద్మ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహి
గౌడ కులస్తులంతా గర్జించాలి.. ఈ నెల 13వ తేదీన జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న గౌడ కులస్తులు ఒక్కొక్కరు మీతో పాటు మరో వంద మంది చేత ఓటు వేయించాలని బీఆర్ఎస్ ఎంపీ అభ
Padmarao Goud | అన్ని వర్గాల ప్రజల మద్దతు బీఆర్ఎస్(BRS) పార్టీకే ఉందని సికింద్రాబాద్ పార్లమెంట్ (Parliament elections) బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud )అన్నారు.
Kancharla Krishna Reddy | : నల్లగొండ(Nallagonda) పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డి(Kancharla Krishna Reddy) ప్రచారంలో జోరు పెంచారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సూచించార
ఎన్నికల గడువు సమీస్తున్నందున ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత విస్తృతం చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వంద రో జుల్లో నెరవేరుస్తామని చెప్పి.. అధికారం చేపట్టి నా లుగు నెలలైనా నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ కందనూ లు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు.
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత వైఖరి, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలే వివరిస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగ�
ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్గౌడ్ ఆధ్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పార్టీ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్కు మంచి ఆదరణ లభిస్తున్నది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎర్రటి ఎండలోనూ మల్లేశ్
అబద్ధాల కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నవాబుపేటలోని లింగంపల్లి లక్ష్మారెడ్డి ఫంక్షన్హా�