పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలో ప్రజలు, యువకులు, రైతులు భారీగా తర
Koppula Eshwar | న్యాయవాదులు(Lawyers) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు.
Deputy CM Bhatti | కేంద్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ అధికారంలోకి రాగానే కులగణన(Caste enumeration) చేపడుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు.
పదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014ల
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకెళ్తూ గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపును ఇచ్చారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్�
కాంగ్రెస్కు ఓటేసి ప్రజలు గోసపడుతున్నారని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ మన్నె శ్రీనివాస్�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖా యమని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కోడేరులో సోమవారం నిర్వహించిన రోడ్ షోలో ఆర్ఎస్పీతో కలిసి
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ఎన్డీయే, ఇండియా కూటములకు పరాభవం తప్పదని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరుగనుండగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయు�
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.కోటి 78 లక్షల 97 వేల 132 జప్తు చేసినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామ్మిల్ ఖాన్ సోమవారం ఒక ప్రక�
తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన బీఆర్ఎస్తోనే రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకుపోతుందని, ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించ�
అరూరి, కడియం ద్రోహులని, తాను నిఖార్సైన తెలంగాణ ఉద్యమ బిడ్డను అని బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ అన్నారు. సోమవారం హంటర్రోడ్ డీ కన్వెన్షన్ హాల్లో వర్ధన్నపేట నియోజకవర్గానిక