MLA Sudhir Reddy | మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
MLA Talasani | కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లేసి ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బ
ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మంది పీవో, ఏపీవోలను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ విధుల నిర్వహణ డ్యూటీలు,
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బయ్యారం శివారులో బుధవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ శంఖారావ సభ జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ఈ సభకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎమ్మెల్యే కోరం �
తెలంగాణలోని వనరులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే పెద్దదిక్కు బీఆర్ఎస్ అని ప్రజలు ఇప్పటికే గ్రహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథ�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలే పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. గ్యారెంటీ హామీలను అమలుచేయని ఆ ప్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి దురద వల్లే రైతుబంధు ఆగిపోయిందని, అయినా మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక్కో సాకు చూపుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శి
లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ జోస్యం చెప్పారు. ఏపీలోని విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె డ్డి విమర్శించారు. వనపర్తి మండలం మెంటపల్లిలో, పెబ్బేరు మండలం శాఖాపురం, తోమాలపల్ల
వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్.. అనకొండ, ఇక్కడి భూములను కబ్జా చేశాడని సీఎం ఏ.రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్
బీజేపీ ప్రచార రథానికి ఉన్న చింపేసిన ఘటన నడికూడ మండలం వరికోల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసే వాహనం గ్రామానికి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానాల మధుకర్ అడ్డుకున్నాడు.