‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించుకోవడం ప్రజలకు అత్యవసర పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే ప్రజలు తమ పార్టీని గెలిపించుకోవడానికి కృతనిశ్చయానికి వచ్చారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సభ అట్టర్ ఫ్లాప్ కావడంపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు సమాచారం. దీనికి పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెద్దు పొకడలే కారణమని సీనియర�
‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మొదలు పెట్టింది. కేంద్రం ఇచ్చే నిధులను ఏటీఎంలా మార్చుకున్నది. గల్లీస్థాయిలో వసూలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ను ఢిల్లీ నేతలకు పంపుతున్�
నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్రెడ్డి ఓటమి భయంలో పడ్డారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని తెలుసుకున్న జీవన్రెడ్డి ప్రజలను నమ్మించేందుకు నానాయాతన పడుతున్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రజలు తెలంగాణకు సర్వనామంగా కీర్తిస్తారని మరోసారి నిరూపితమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 17 రోజులపాటు ఆయన తెలంగాణ అంతటా కలియదిరిగారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు తమ కష్ట�
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగం పక్కాగా, పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఎండలు మండిపోతున్నప్పటికీ అధికారులు వాయువేగంతో పనిచేస్తూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్ని�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, రా్రష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ రచించిన ‘ఓటేద్దాం రండి’ అనే ఓటరు చైతన్య గీతం సీడీని శుక్రవారం తన కార్యాలయంల�
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని ఉబ్బగుంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ�
మోదీకి దమ్ముంటే ఆదానీ, అంబానీపై ఈడీ, ఐటీ రైడ్స్ చేయించి డబ్బులు బయటకు తీయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ పదేండ్ల పాలనలో దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించారని తెలిపారు.
ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలును విస్మరించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్, �
పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసానికి శుక్ర
అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. సంస్థా