పార్లమెంట్లో మన హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్
కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలిస్తేనే సిరిసిల్ల జిల్లా ఉంటుందని, ఇక్కడి చేనేత కార్మికులకు బతుకుదెరువు ఉం టుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్�
నల్లగొండ పార్లమెంట్ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆమె పార్లమె�
‘తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం’ అనేది రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైనది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే 90 శాతం అట్టడుగు కులాలు, వర్గాల అస్తిత్వం అన్న వాస్తవాన్ని కనుమరుగు చేస్తున్న రాజకీయ పార్�
కృతయుగంలో ధర్మం అన్నింటికంటే తీపి.. త్రేతాయుగంలో నిజాయితీ, బాధ్యత అన్నింటినీ మించినవి.. ద్వాపరయుగంలో పై రెండు యుగాల కంటే చెడు పెరిగింది కాబట్టి, చెడ్డవారి నిర్మూలనే ధ్యేయం. మరి కలియుగంలో ధర్మం, నిజాయితీ, బ�
మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మొండి కత్తి లింగన్న అన్నారు.
హామీలను విస్మరించిన సర్కారును బొంద పెట్టి, కేసీఆర్కు అండగా నిలవాలని.. వ్యవసాయానికి కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చి రైతును రాజును చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువార
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైనార్టీలకు అన్నివిధాలుగా మేలు జరిగిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని కొండాభూదేవి గార్డెన్లో ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్�
మాయమాటలు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ఓ ఝూటా సీఎం అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కా
కాంగ్రెస్ అధికారం చే పట్టిన ఐదు నెలల్లోనే రైతాంగం ఆగమైందని.. దొంగ హామీలిచ్చిన సర్కారుకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పే ర్కొన్నారు. బీఆర్ఎస్ పాలమూ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సుధీర్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చ
కాంగ్రెసోళ్లు దేవుళ్ల పై ఒట్లు వేసి ఓట్లు అడుక్కుంటున్నారని, వారి మా యమాటలు నమ్మి మరోసారి ఓట్లేస్తే తాటిచెట్టును చూపి కొబ్బరికాయలు కోయమని చెబుతారని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. పా�
నిరుడు అక్టోబర్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయలేదని, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వారిని రిలీవ్ చేయాలని, మల్టీ జోన్-2లోని జడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టాలని ఉప�
ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెసోళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మొద్దని, నిరంతరం అభివృద్ధి గురించి పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఓటు వ�