రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నిం డా ముంచిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవా రం అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్ష�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం పార్టీ శ్రేణులు ఐక్యతగా ఉండి కృషి చేయాలని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలో కలిసి మాట్లాడారు.
హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి చురుకు తగలాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను చెన్నూరు మాజీ శాసన సభ్యుడు, మంచిర్యాల జీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క �
‘మా గ్రామానికి రోడ్డు వేయనిదే ఓట్లు వేయం’ అని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు.
MLA Jagadish Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లో(Parliament elections) ఎగిరేది గులాబీ జెండానే(BRS party) అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ధీమా వ్యక్తం చేశారు.
అనతి కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు.
గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయా�
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఓటువేస్తే రేషన్ కార్డులను రద్దు చేసి, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేస్తారని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్య ర్థి వెంకట్రామిరెడ్�
కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మునుగుడు ఖాయమని, మరోసారి ఆగమై మోసపోవద్దని ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మంచి చేసిందెవరో..