కాంగ్రెస్లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. రాష్ట్ర నాయకుల ఎదుటే బహిర్గతమవుతున్నాయి. గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశాల వేదికగా బట్టబయలయ్యాయి. ఎల్వోసీ గురించి ప్రశ్నించిన కార్యకర్తపై�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల నిర్వహణకు జిల్లాలో నియమించిన ఆయా నోడల్ అధికారులు తమ తమ విధులను పూర్తి అవగాహనతో బాధ్యతగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సంబంధిత నోడ�
ఎన్నికల వ్యయ పరిశీలనను సంబంధిత అధికారులు పారదర్శకంగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు సూచించారు. ఖమ్మం ఐడీవోసీకి గురువారం చేరుకున్న
ఆరు గ్యారెంటీలు అని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, తెలంగాణ ఏమీ చేయని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి సిద్దిపే�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెదక్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారి రాహుల్రాజ్కు గురువ
మహబూబ్నగర్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మీడి �
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం తొలి రోజు వరంగల్లో మూడు, మహబూబాబాద్లో ఒకటి దాఖలయ్యాయి. వరంగల్ నియోజకవర్గం నుంచి అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఒకరు, ప�
సార్వత్రిక సమరం మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం గురువారం నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ పార్లమెంట్కు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రవినాయక్, నాగర్కర్నూల్ పార�
జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నికల వేడి రాజుకుంది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన రాజకీయపార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు నామినేషన్లపై దృష్టిపెట్టాయి. ఎన్ని
Ponnam Prabhakar | తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ పార్టీ(BJP) ఏం చేసిందో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
Motkupalli Narsimhulu | పార్లమెంట్ ఎన్నికల్లో(,Parliament elections) మాదిగలకు(Madigas) రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు (Motkupalli Narsimhulu) డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా వ్యతిరేకమవుతున్నారని కాంగ్రెస్కు టెన్షన్ పట్టుకున్నదా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? రైతులు ‘చేయి’ జారిపోకుండా మళ్లీ ఎన్నికల హామీల వల వేస్తున్నదా? అంటే.. ప్రభు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్ల ను దశల వారీగా ఈసీ నిర్వహించనున్నది. ఇందు లో భాగంగా 4వ విడుతలో తెలంగాణలో జరగనున్నాయి.
ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.