Paris Olympics: మరికాసేపట్లో షూటర్ అర్జున్ బబుటా.. పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో ప్రదర్శన ఇవ్వనున్నాడు. చండీఘడ్కు చెందిన రైఫిల్ షూటర్ అర్జున్.. భారత షూటింగ్ బృందంలో 2016 నుంచి �
PV Sindhu | పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్ద�
పారిస్ ఒలింపిక్స్లో పోటీకి దిగిన పాకిస్థాన్ జట్టుపై జోకులు పేలుతున్నాయి. 24 కోట్ల జనాభా నుంచి బరిలో ఉన్నది ఏడుగురు అథ్లెట్లు అంటూ పలువురు సోషల్మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
పారిస్ ఒలింపిక్స్లో చైనా పసిడి బోణీ కొట్టింది. పోటీల తొలి రోజైన శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ద్వారా చైనా మొదటి స్వర్ణాన్ని ముద్దాడింది. ఆఖరి వరకు ఆసక్తిరంగా సాగిన పసి�
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ పోటీల తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. కోట్లాది మంది అభిమానుల ఆశలు, ఆకాంక్షలు మోసుకుంటూ పారిస్ గడ్డపై అడుగుపెట్టిన భారత బృందం పతక సాధన దిశగా తొలి అడుగు వేసింది. శనివ�
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో భారత అథ్లెట్లు ధరించిన దుస్తులపై సోషల్మీడియాలో విమర్శల జడివాన కురుస్తున్నది. సీన్ నదిపై బోట్పై భారత ప్లేయర్లు జాతీయ జెండాలు పట్టుకుని అభివాదం చేస్తున్న డ్�
Chiranjeevi | క్రీడా అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) క్రీడలు ఆరంభమయ్యాయి. ఈ వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో పొరపాటు జరిగింది. సీన్ నదిలో అథ్లెట్లు వెళ్తున్న వేళ.. దక్షిణ కొరియా అథ్లెట్లను ఉత్తర కొరియా అథ్లెట్లుగా పరిచయం చేశారు. అనౌన్సర్ చేసిన ప్రక�
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సంబరాల్లో కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. భారీ టేబుల్ ముందు జీసెస్తో పాటు అతని 12 మంది శిష్యులు భోజనం చేసినట్లు
విశ్వక్రీడలకు తెరలేచింది. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. చారిత్రక సీన్ నది ఒడ్డును తమ �
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో పోటీపడుతున్న భారత ప్లేయర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ద బెస్ట్ చెప్పారు. శుక్రవారం మొదలైన విశ్వక్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్త�
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబరాల వేళ.. ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థపై దాడి జరిగింది. కొందరు దుండగులు.. పారిస్కు వెళ్లే రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెల�