మరో వారం రోజుల్లో తెరలేవనున్న పారిస్ ఒలింపిక్స్లో భారత్కు కచ్చితంగా పతకం వచ్చే ఈవెంట్లలో అథ్లెటిక్స్ ఒకటి. టోక్యో ఒలింపిక్స్ (2020)లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో
సుదీర్ఘ భారత ఒలింపిక్ చరిత్రలో మనదేశానికి వ్యక్తిగత విభాగంలో వచ్చిన తొలి పతకం రెజ్లింగ్దే. 1952లో హెల్సింకి(ఫిన్లాండ్) ఒలింపిక్స్లో రెజ్లర్ కేడీ జాదవ్ కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత మళ్
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు సమయం ఆసన్నమవుతున్న వేళ అక్కడి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా సిన్ నదిలో అపరిశుభ్ర నీటిపై వస్తున్న వార్తలకు పారిస్ మేయర్ అన్న�
మరో 8 రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి పతకాలు సాధించడానికి గాను భారత్ 117 మంది క్రీడాకారులను పారిస్కు పంపింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడి
Paris Olympics | ఈ ఏడాది ఒలింపిక్స్ ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగనున్నాయి. ఈ నెల 26 నుంచి ఆగస్టు 11 వరకు సాగనున్నాయి. పారిస్ ఒలింపిక్స్లో భారత భారీగానే క్రీడాకారులను పంపుతున్నది. ప్రతిష్ఠాత్మక క్రీడా పోట�
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘం రిలీజ్ చేసింది. 117 మంది అథ్లెట్లు ఈసారి మెగా క్రీడల్లో దేశం తరపున పోటీపడనున్నారు. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడలకు 140 మంది �
పారిస్ ఒలింపిక్స్లో మహిళా అథ్లెట్లకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గత ఒలింపిక్స్కు పూర్తి భిన్నంగా మహిళా ప్లేయర్ల అవసరాలకు పెద్దపీట వేశారు.
Paris Olympics: పారిస్ నగరంలో ఉన్న సీన్ నదిలోనే ఒలింపిక్స్కు చెందిన వాటర్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. సీన్ నదిలోని నీరు స్వచ్ఛంగా ఉందని చెప్పేందుకు ఆ దేశ క్రీడాశాఖ మంత్రి అమెలీ ఓడియా కాస్టెరా నదిలోక�
మహిళా స్వేచ్ఛ, సమానత్వంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలనెదుర్కుంటున్నా అఫ్గానిస్థాన్ను ఏలుతున్న తాలిబన్లు మాత్రం తాము అనుసరిస్తున్న విధానాలపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
Neeraj Chopra | ప్రపంచ ఛాంపియన్, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల పావో నుర్మి గేమ్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్.. త్వరలో జరుగబోయే పారిస్ డైమండ్ లీగ్లో పాల్గొనడం లేదు.
వచ్చే నెల పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్ కోసం భారత హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. సీనియర్లు, కొత్త కుర్రాళ్ల కలయికతో కూడిన 16 మంది సభ్యులకు హర్మన్ప్రీత్ సింగ్ సారథిగా వ్యవహరించన�