Google Doodle | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. విశ్వక్రీడలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని సీన్ నదిలో ప్రపంచ క్రీడల (Olympic Games) ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించన�
విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ప్రపంచమంతా ఒక్క చోట చేరి క్రీడాలోకంలో విహరించే అరుదైన సందర్భం అచ్చెరువొందనుంది. దేశాల సరిహద్దులను చెరిపేస్తూ..
Womens Archery: మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్లో.. ఇండియా జట్టు క్వార్టర్స్లోకి ప్రవేశించింది. అంకితా, భజన్, దీపికాలు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. దీంతో పారిస్ ఒలింపిక్స్లో .. ఇండియా పాజిటివ్గా స్టార్ట్ ఇచ్చ�
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఎలుకల బెడద స్థానిక అధికారులకు సవాల్గా మారింది. వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఒలింపిక్స్ను వీక్షించడానికి పారిస్కు వచ్చే సందర్శకులకు నగరంలో మూషికాలు కనిపించకుండా
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్లో కరోనా కలకలం రేగింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళల వాటర్ పోలో జట్టులోని ఐదుగురు క్రీడాకారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆ దేశ చీఫ్ డి మి�
ఒలింపిక్స్ ఆరంభానికి ముందే కెనడా ఫుట్బాల్ జట్టులోని పలువురు చేసిన నిర్వాకానికి ఆ దేశం ఐవోసీ ఎదుట క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. న్యూజిలాండ్ సాకర్ టీమ్ ట్రైనింగ్ సెషన్లో భ
ఒలింపిక్స్లో భారత హాకీది మరే దేశానికీ లేని ఘనమైన చరిత్ర. ఒక్కటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఒలింపిక్స్లలో స్వర్ణాలతో భారత జైత్రయాత్ర అప్రతిహాతంగా సాగింది. విశ్వక్రీడల్లో భారత్ మొత్తం పది స్వర్ణాలు గె�
Paris Olympics | పారిస్లో జరిగే డి మ్యూజిక్ ఫెస్టివల్ కోసం ఇక్కడకు వచ్చిన బాధితురాలు ఒక్క రోజైతే తిరిగి తన దేశానికి వెళ్లిపోయేదే. కానీ అంతలోనే దుండగులు ఆమెపై...
ద్రోణాచార్యుడి మట్టి ప్రతిమనే గురువుగా మలుచుకుని తన విలువిద్య విన్యాసాలతో పాండవులను ఆశ్చర్యచకితుల్ని చేసిన ఏకలవ్యుడి ఘనమైన వారసత్వం.. పక్షి కంటిని గురిపెట్టి కొట్టిన అర్జునుడి వీరత్వం ఉన్న విలువిద్య (
Paris Olympics | ఈ ఒలింపిక్స్ క్రీడల సన్నద్ధత కోసం భారత ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ప్రధాన క్రీడల కోసం ఏకంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ క్రీడల కోసం ఎంత ఖర్చు పెట్టింది..
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�