మహిళా స్వేచ్ఛ, సమానత్వంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలనెదుర్కుంటున్నా అఫ్గానిస్థాన్ను ఏలుతున్న తాలిబన్లు మాత్రం తాము అనుసరిస్తున్న విధానాలపై వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
Neeraj Chopra | ప్రపంచ ఛాంపియన్, భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల పావో నుర్మి గేమ్స్లో బంగారు పతకం సాధించిన నీరజ్.. త్వరలో జరుగబోయే పారిస్ డైమండ్ లీగ్లో పాల్గొనడం లేదు.
వచ్చే నెల పారిస్ వేదికగా జరుగబోయే ఒలింపిక్స్ కోసం భారత హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. సీనియర్లు, కొత్త కుర్రాళ్ల కలయికతో కూడిన 16 మంది సభ్యులకు హర్మన్ప్రీత్ సింగ్ సారథిగా వ్యవహరించన�
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు భారత యువ గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ అర్హత సాధించారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ను పరిగణనలోకి తీసుకుంటూ విశ్వక్రీడలకు సోమవారం బెర్తులు ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత మహిళల ఆర్చరీ టీమ్ సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో వెన్నెం జ్యోతిసురేఖ, అదితి స్వామి, పర్నీత్కౌర్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరి�
రష్యా, బెలారస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో పాల్గొనేందుకు గాను పై రెండు దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్
భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న పారిస్ ఒలింపిక్స్లో తనతో కలిసి ఆడబోయే సహచర ఆటగాడిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకున్నాడు. ఈ మేరకు అతడు ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా)కు మెయిల్ చేసినట్టు మంగళవారం