ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు భారత యువ గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ అర్హత సాధించారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ను పరిగణనలోకి తీసుకుంటూ విశ్వక్రీడలకు సోమవారం బెర్తులు ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత మహిళల ఆర్చరీ టీమ్ సత్తాచాటింది. ఆర్చరీ ప్రపంచకప్ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో వెన్నెం జ్యోతిసురేఖ, అదితి స్వామి, పర్నీత్కౌర్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరి�
రష్యా, బెలారస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో పాల్గొనేందుకు గాను పై రెండు దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్
భారత టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న పారిస్ ఒలింపిక్స్లో తనతో కలిసి ఆడబోయే సహచర ఆటగాడిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకున్నాడు. ఈ మేరకు అతడు ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐటా)కు మెయిల్ చేసినట్టు మంగళవారం
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత యువ బాక్సర్ నిషాంత్దేవ్కు బెర్తు దక్కింది. దీని ద్వారా పారిస్కు అర్హత సాధించిన తొలి బాక్సర్గా నిశాంత్ నిలిచాడు.
రఫెల్ నాదల్..మట్టికోట మహారాజు! ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ చరిత్రలో నాదల్ది ఓ ప్రత్యేక అధ్యాయం. మట్టికోర్టుపై ఆడేందుకే పుట్టాడా అన్న రీతిలో ఎవరికీ సాధ్యం కాని శైలిలో నాదల్ సాగించిన జైత్రయాత్ర మ�