ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ క్రీడాభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ ‘ఒలింపిక్ జ్యోతి’ బుధవారం ఆ దేశం చేరుకుంది. గత నెల 16న గ్రీస్ లోని ప్రఖ్యాత ఒలింపియా వద్ద మొదలైన ఒ
పారిస్ ఒలింపిక్స్లో బెర్తులు దక్కించుకోవడానికి భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా నేటి నుంచి జరుగబోయే వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో మల్ల యోధులు తాడో పేడో �
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు విదేశీ టోర్నీల్లో పోటీపడేందుకు తెలుగు యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతితో పాటు శైలీసింగ్కు క్రీడాశాఖకు చెందిన మిషన్ ఒలింపిక్ సెల్(ఎమ్వోసీ) క్లియరెన్స్ ఇచ్చి
మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో శరణార్థుల (రెఫ్యూజీ) జట్టును అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. ఐవోసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీ
మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న పారిస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
Mary Kom | పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో భారత బృందానికి ‘చెఫ్ డి మిషన్'గా నియమితురాలైన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ నిర్ణయం త
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత హాకీ జట్టుకు ఆస్ట్రేలియా పర్యటనలో చుక్కెదురైంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 1-5తేడాతో ఆసీస్ చ�
Rafeal Nadal : కెరీర్ చరమాంకంలో ఉన్న టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్(Rafeal Nadal) మరింత ఆలస్యంగా కోర్టులో అడుగుపెట్టనున్నాడు. కండరాల గాయం తిరగబెట్టడంతో స్వదేశంలో చికిత్స తీసుకుంటున్న నాదల్ తాజాగా ఖతార్ ఓపెన్..
పారిస్ ఒలింపిక్స్కు భారత యువ సెయిలర్ విష్ణు శరవణన్ బెర్తు దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ప్రపంచ చాంపియన్షిప్ ఐఎల్సీఏ-7 అర్హత టోర్నీలో విష్ణు 26వ స్థానంలో నిలిచాడు.