ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత యువ బాక్సర్ నిషాంత్దేవ్కు బెర్తు దక్కింది. దీని ద్వారా పారిస్కు అర్హత సాధించిన తొలి బాక్సర్గా నిశాంత్ నిలిచాడు.
రఫెల్ నాదల్..మట్టికోట మహారాజు! ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ చరిత్రలో నాదల్ది ఓ ప్రత్యేక అధ్యాయం. మట్టికోర్టుపై ఆడేందుకే పుట్టాడా అన్న రీతిలో ఎవరికీ సాధ్యం కాని శైలిలో నాదల్ సాగించిన జైత్రయాత్ర మ�
ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఫ్రాన్స్ క్రీడాభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ ‘ఒలింపిక్ జ్యోతి’ బుధవారం ఆ దేశం చేరుకుంది. గత నెల 16న గ్రీస్ లోని ప్రఖ్యాత ఒలింపియా వద్ద మొదలైన ఒ
పారిస్ ఒలింపిక్స్లో బెర్తులు దక్కించుకోవడానికి భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా నేటి నుంచి జరుగబోయే వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్లో మల్ల యోధులు తాడో పేడో �
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు విదేశీ టోర్నీల్లో పోటీపడేందుకు తెలుగు యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతితో పాటు శైలీసింగ్కు క్రీడాశాఖకు చెందిన మిషన్ ఒలింపిక్ సెల్(ఎమ్వోసీ) క్లియరెన్స్ ఇచ్చి
మరికొద్దిరోజుల్లో పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో శరణార్థుల (రెఫ్యూజీ) జట్టును అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) ప్రకటించింది. 11 దేశాలకు చెందిన 36 మంది అథ్లెట్లు.. ఐవోసీ రెఫ్యూజీ ఒలింపిక్ టీ
మునుపెన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్న పారిస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.