ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కు ఓ మహిళా మంత్రి ముద్దుపెట్టడం వివాదాస్పదమైంది. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా మాక్రాన్ సహా పలు దేశాల ప్రముఖులు పాల్గొన్నారు.
Paris Olympics | వరుసగా రెండో పతకంపై కన్నేసిన యువ బాక్సర్ లవ్లీనా బోర్గొహెయిన్ పారిస్లోనూ అదరగొడుతోంది. నార్వే బాక్సర్తో జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో లవ్లీనా ఆది నుంచే పవర్ఫుల్ పంచ్లతో రెచ్చిపోయి క్వ
Paris Olympics: లక్ష్యసేన్ సంచలన విజయం నమోదు చేశాడు. పారిస్ ఒలింపిక్స్లో ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించాడతను. ప్రపంచ మూడవ ర్యాంక్ ప్లేయర్ జొనాథన్ క్రిస్టీపై 21-18, 21-12 స్కోరు తేడాతో సేన్ విజయం సాధించా
𝐏.𝐕 𝐒𝐢𝐧𝐝𝐡𝐮: పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్లోకి పీవీ సింధు ప్రవేశించింది. క్రిస్టిన్ కూబాపై 21-5, 21-10 స్కోరుతో రెండవ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో విజయం సాధించింది. ప్రీ క్వార్టర్స్లో ఆ
Manika Batra | భారీ ఆశలతో పారిస్కు వెళ్లిన భారత బృందం పతకాల రేసులో వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగో రోజు భారత్కు రెండో పతకం దక్కడంతో పాటు పలు క్రీడాంశాలలో మన అథ్లెట్లు విజయాలతో తదుపరి రౌండ్కు ముందంజ వేశారు.
Nada Hafez | ఒక మహిళ జీవితంలో గర్భాధారణ అత్యంత కీలకం. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఎక్కువ మంది స్త్రీలు బెడ్రెస్ట్కే పరిమితమవుతారు. కానీ ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నదా హఫెజ్ మాత్రం ఏడు నెలల గర్భిణీగా ఉన్నా ఒల
Sarabjot Sing | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్ (Manu Bhaker) తో కలిసి సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) కాంస్య పతకం (Bronz Medal) గెలిచాడు. దాంతో ఈ ఒలింపిక్స్లో భారత్ సాధిం�
Manu Bhaker: ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది షూటర్ మనూ భాకర్. 1900 సంవత్సరంలో నార్మన్ ప్రిచార్డ్ గతంలో భారత్కు ఒకే ఎడిషన్లో రెండు పతకాలు అందించారు. మనూ భాకర్పై ప్ర�
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో రెండో మెడల్ ఖాతాలో వేసుకున్నది ఇండియా. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ జోడికి కాంస్య పతకం దక్కింది. కొరియాపై ఇండియా 1
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో జపాన్ లీడింగ్లో ఉన్నది. మూడవ రోజు ముగిసే వరకు .. ఆ దేశానికి మొత్తం 12 పతకాలు వచ్చాయి. దాంట్లో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఇక ఈసారి క్రీడలకు ఆతిథ్యం ఇస
Nita Ambani: పారిస్ ఒలింపిక్స్లో ఇండియా హౌజ్ ఏర్పాటు చేశారు. అక్కడ రిలయన్స్ సంస్థకు చెందిన స్వదేశ్ సెంటర్ను ఓపెన్ చేశారు. నీతా అంబానీ ఆ స్టోర్ను ఓ వీడియో ద్వారా పరిచయం చేశారు.