బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు గ్రామాల్లో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎ�
పబ్ నిర్వాహకుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేస్తున్న ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహి ల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్రెడ్డి, హోం గార్డు శ్రీహరికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్�
శాంతియుత మార్గం సదా అనుసరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, క
తెలంగాణ యువకెరటం.. భావి తెలంగాణ రథసారధి.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మందమర
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటేటా జ్వరాలు, వ్యాధుల సంఖ్య తగ్గుతూ వస్తోంద�
గ్రామీణ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమిస్తామని ప్రకటించారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నేతృత్వంలో సోమవారం వారు హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ... ‘తెలంగాణ సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు గొప్ప చోదకశక్తిగా పనిచేశాయి’ అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు.
పరిపాలనను ప్రజలకు దగ్గరికి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. గ్రామాల అభివృద్ధి లో కీలకమైన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్�
Sanitation Drive | రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో బుధవారం నుంచి ఈ నెల 23 వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని�
గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల అభివృద్ధికి చేపడుతున్న పన
అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లబ్ధిపొందిన ప్రతిఒక్కరూ సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. అడ్డాకుల మండలం గుడిబండలో శుక్రవారం ముదిరాజ్ �
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆద�