పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ�
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల�
పల్లెప్రగతికి లక్ష్మీ కటాక్షించింది. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల, గ్రామ పంచాయతీలకు జనరల్, స్పెషల్ కాంపోనెంట్ ఫండ్ కింద నిధులు జమయ్యాయి. జీపీలో జనాభా మేరకు ఈ కేటాయింపులు చేశారు. అత్యధికంగా �
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ టీచర్ల జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలకు మార్చుతూ ట్రెజరీ అకౌంట్స్ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ఉన్న జీపీఎఫ్ ఖాతాలను టీచర్లు లేదా ఉద్యోగులు ఏ జిల్లాలో
స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ సూచన జాతీయ పురస్కారాలు దక్కించుకున్నవారికి సన్మానం హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి