గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను శుభ్రంగా ఉంచి, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేలా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, డైరెక్టర్ హనుమంతరావు తెల�
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలనను చేరువచేసిన రాష్ట్ర సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ఇప్పుడు పంచాయతీలకు ఆధునిక
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ
ఈ నెల 15 లేదా 20వ తేదీన మహబూబాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.
వచ్చే సంక్రాంతి నాటికి జిల్లాలో ముగింపు దశలో ఉన్న 1,061 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పంచాయతీ రాజ్ ఈఈ సత్యారెడ్డిని ఆదేశించారు. చ�
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వ
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిర పర్చాలని, అధికారాలను, బాధ్యతలను వికేంద్రీకరించి, పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని స
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.6 వేల కోట్లను కేటాయించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
CM KCR | ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలోగా రోడ్ల మరమ్మత్తుల పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మత్తుల కోసం వారం రోజుల్లోగా టెండర్లు పిలిచి పూర్తి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఒడ్డేపల్లి గార్డెన్లో గురువారం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. కలెక్టర్ రాహుల్రాజ్
దేశంలోనే వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇప్పటివరకు ఓడీఎఫ్ సాధించని మూడు గ్రామాలు కూడా జూన్లో ఈ లక్ష్యాన్ని సాధించాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు బహిరంగ మ�
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ�
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల�