జాతీయ ఉపాధిహామీ పథకం అమలులో కీలకంగా వ్యవహరించే సోషల్ ఆడిట్ డైరెక్టర్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. తెలంగాణ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్ఫరెన్సీ డైరెక్టర్ను క�
‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాటిసుబ్బన్నగూడెంలోని �
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం నాలుగు రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 20లోగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాల్సి ఉండడంతో జిల్లా అధికారులు సీనియార్టీ జాబితాను రాష్ట్ర ప
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి,ముఖ్యమంత్రి, �
ప్రజాసేవే మళ్లీ గెలిపిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ�
రాష్ట్రంలో అద్దె వాహనాల బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (టీఎఫ్డబ్లూడీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఓ ప్రకటనలో కోరింది.
TS PR ENC | పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీగా కనకరత్నం నియామకమయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఈఎన్సీ బీ సంజీవరావు ఎక్స్టెన్షన్ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఉన్నతాధికారుల బదిలీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అధికారులను పొరుగు జిల్లాలకు, అక్కడి అధికారులను భద్రాద్రి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్ర�
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చెప్పిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులందరూ తమ శాఖలకు సంబం
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 60 ఏళ్లు వెనక్కి వెళ్తామని, పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ పాలక