హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని అలాగే విద్యార్థుల అక్రమ అరెస్టును ఖండిస్తూ పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ
ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులతో పాటు సంపాదిత సెలవుల డబ్బుల బిల్లులు సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల చికిత్స చేయించలేని స్థితిలో ఉపాధ్యాయుడి భార్య మృతిచెందింది. దీనిని నిరసిస్తూ ఉపా�
ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి చైర్మన్ ఎంపికలో ఇద్దరి మధ్య వర�
పెద్దమ్మతల్లి పాలక మండలిలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల ప్రజలు బుధవారం పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట నిరసన, ఆందోళన చేశారు.
పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. 15 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి దివాలా తీయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప
ఇల్లందు క్రాస్ రోడ్డులో జాటోత్ ఠాను నాయక్ విగ్రహం ఏర్పాటు చేయాలని, అలాగే ఇల్లందు క్రాస్ రోడ్డు బదులుగా జాటోత్ ఠాను జంక్షన్గా నామకరణం చేయాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ అధ్యక్షుడు (లంబాడా గిరిజన సంఘ నాయకులు) ర�
అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యం సీసాలో పురుగులమందు కలిపి భర్తను హతమోందించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Kunamneni Sambasiva Rao | కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దళిత సంక్షేమానికి నిధుల కోత విధించడంతోపాటు దాడులు కొనసాగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్త�
Ganja | ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పాల్వంచలోని నవ భారత్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు.
పని చేయని ఈ తహసీల్దా ర్ తమకు వద్దంటూ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యా రు. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు వచ్చి రైతులకు సర్దిచెప్పి తహసీల్దార్పై బదిలీవేటు వేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతెలబోర గ్రామం వద్ద కిన్నెరసాని, ముర్రేడు వాగులు కలిసే చోట ఏడుగురు పశువుల కాపరులు బుధవారం వరద నీటిలో చిక్కుకున్నారు.