పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల 15 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ మాచారెడ్డి, ఆగస్టు 26 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్