వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున�
Minister Harish Rao | ఈ రోజు గిరిజనులకు శుభదినమని మంత్రి హరీష్రావు అన్నారు. పోడు భూములపై గిరిజనులకు ఇక నుంచి సర్వ హక్కులు ఉంటాయని ఆయన చెప్పారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టాల పంపిణీ కార�
Kamareddy | సుపరిపాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనావికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలో కొత్తగా మరో మండలాన్ని ఏర్పాటు చేసింది. మా చారెడ్డి మండల పరిధిలోని పా�
పాల్వంచలోని శ్రీనివాసగిరిపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తిరు కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 10 వేల మందికి పైగా భక్తులు కొండ మీదకు చేరుకుని ఈ మహోత్సవాన్ని వీక్షించారు. భారీ వర్ష సూచ
పోడు రైతులు దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపనున్నారు. ఈనెలాఖరు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పట్టాలు పంపిణీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల 15 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ మాచారెడ్డి, ఆగస్టు 26 : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని పాల్వంచ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్