మత్తుకు అలవాటు పడితే వ్యక్తి జీవితం చిన్నాభిన్నమౌతుందని, భవిష్యత్ నాశనమవుతుందని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా గురువారం పాల్వంచ పట్టణంలో విద్యార
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యా సంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలి
అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్రెడ్డి కోరారు. ఈ నెల 18 నుండి 23వ తేదీ వరకూ ఒలింపిక్ దినోత్సవ రన్ ను అశ్వరావుపేట న�
పాల్వంచ పట్టణంలోని రెస్టారెంట్లు, హోటల్స్, టీ స్టాల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్ సెంటర్లపై బుధవారం సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసీల్దార్ శ్రీనివాసరావు రైడ్ చేశారు.
విద్యాశాఖ అదేశాల మేరకు పట్టణ, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వచ్ఛ మిత్ర (స్కావెంజర్స్) లకు బుధవారం పాల్వంచలోని బొల్లోరిగూడెం హైస్కూల్ లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తు పదార్థాలైన సిగరెట్, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉపాధ్యాయులు వారిని చైతన్యవంతులను చేసి సన్మార్గంలో నడిచేలా చూడాలని ఎక్సైజ్ డీఎస్పీ కరంచంద్ అన్నారు.
Collector Jitesh V Patil | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) సతీమణి పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. బుధవారం పాత పాల్వంచ హై స్కూల్లో కొనసాగుతున్న జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు ఆయన హాజరై సైబర్ క
పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని పగులగొట్టి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టాలని, లేకుంటే జిల్లావ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘ�
బతుకుదెరువు కోసం వలస వచ్చిన యువకుడు పుట్టినరోజు నాడే దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బంగారు జాల గ్రామ శివారు నుంచి అక్రమంగా మట్టిని లారీల్లో లోడ్ చేసి తరలిస్తుండగా పాల్వంచ రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు.