పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తు పదార్థాలైన సిగరెట్, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉపాధ్యాయులు వారిని చైతన్యవంతులను చేసి సన్మార్గంలో నడిచేలా చూడాలని ఎక్సైజ్ డీఎస్పీ కరంచంద్ అన్నారు.
Collector Jitesh V Patil | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) సతీమణి పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. బుధవారం పాత పాల్వంచ హై స్కూల్లో కొనసాగుతున్న జిల్లా స్థాయి జీవశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు ఆయన హాజరై సైబర్ క
పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని పగులగొట్టి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ నిర్మాణం చేపట్టాలని, లేకుంటే జిల్లావ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘ�
బతుకుదెరువు కోసం వలస వచ్చిన యువకుడు పుట్టినరోజు నాడే దుర్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో మంగళవారం వెలుగు చూసింది.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బంగారు జాల గ్రామ శివారు నుంచి అక్రమంగా మట్టిని లారీల్లో లోడ్ చేసి తరలిస్తుండగా పాల్వంచ రెవెన్యూ అధికారులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు.
పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా తీర్చిదిద్దిన కేసీఆర్ను ఎందుకు ఓడగొట్టుకున్నామని ప్రజలు మదన పడుతున్నారని, మళ్లీ ఆయనే సీఎంగా రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని మాజీ మంత్రి వనమా వెం�
వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన "టీఎన్ఆర్ ట్రస్ట్" అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు.
మోసపూరిత మాటలతో, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో ప్రజలకు చేసిన మేలు శూన్యమని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని స్వగృహంలో బుధవారం ఏ�
తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డలకు పోషకాలు అందుతాయని సీడీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. పోషణ పక్వాడలో భాగంగా బుధవారం పాల్వంచ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి షిర్డి సాయినగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పా�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని ఆపి ఆ భూమిని తిరిగి యూనివర్సిటీకే అప్పగించాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు హిందుత్ తపస్వి రాష్ట