పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇందుకు విరివిగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. గురువారం ఆయన గొల్ల
గరానికి కూత వేటు దూరంలో ఉన్న శేరిగూడ గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న పల్లెప్రగతి నిధులను సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని మల్కీజ్గూడ గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నది. ఊరిలో ఎక్కడచూసినా పచ్చదనం, శుభ్రతతో కళకళలాడుతున్నది. ఇప్పటికే ప
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని వినియోగించుకుంటూ ఆదర్శ గ్రామంగా నిలిచింది ముఖ్రా కే(ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం). రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
లంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఏ ఊరు చూసినా సీసీ రోడ్లతో కళకళలాడుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు
జనగామ : ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి గతంకంటే ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం ఆమె జిల్లాలోని నేలపోగుల గ్రామంలో పర్యటించారు. పల్లె �
హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇట
సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి, మోడల్ పంచాయతీగా పేరు గడిస్తున్నది. అన్ని విధాల పనులు చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్�
తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలన్నీ ‘సిరి’మల్లెలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదార�
రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మాన
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక