సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లె ప్రగతితో ఐదేళ్లలోనే గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే సంఘాలకు ప్రభు�
లంగాణ సర్కారు చేపడుతున్న అభివృద్ధి పనులతో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఏ ఊరు చూసినా సీసీ రోడ్లతో కళకళలాడుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు
జనగామ : ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధి గతంకంటే ప్రస్తుతం పల్లెల రూపురేఖలు మారాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం ఆమె జిల్లాలోని నేలపోగుల గ్రామంలో పర్యటించారు. పల్లె �
హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇట
సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచి, మోడల్ పంచాయతీగా పేరు గడిస్తున్నది. అన్ని విధాల పనులు చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్�
తెలంగాణ ఏర్పడ్డాక పల్లెలన్నీ ‘సిరి’మల్లెలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఈ ఎనిమిదేండ్లలో గ్రామీణ లబ్ధిదార�
రాష్ట్రవ్యాప్తంగా 16 రోజులపాటు నిర్వహించిన ఐదో విడత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం విజయవంతమైందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అ�
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మాన
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో జిల్లాలోని 20 మండలాల్లో పల్లె ప్రగతిలో గుర్తించిన పనులను అధికార�
‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లో శనివారం చివరిరోజు నిర్వహించ
పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభలు నిర్వహించి, పల్లె ప్రగతిలో చేసిన పనులను సర్పంచులు వివరించారు. అలాగే పలు సమస్యలు, చేపట్టాల్సిన పనులపై చర్చించార�
పల్లెప్రగతి పనుల్లో ప్రజలంతా కలిసికట్టుగా పాల్గొని పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని తిర్మలాపురం గ్రామంలో పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ముందుగా