పరిసరాల పరిశుభ్రతే పట్టణ ప్రగతి లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మున్సిపల్ పరిధిలోని 12, 13, 1వ వార్డులోని కాశీంపల్లి, సెగ్గంపల్లిలో జరిగే పట్టణ ప్రగతి పనులు పరిశీలించారు. ఇంట
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి జోరుగా సాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో కాలనీలు, వీధులు �
పల్లె, పట్టణ ప్రగతికి ప్రజలంతా జై కొడుతున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమంతో తమ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సంగారెడ్డ
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో పల్లెప్
నేడు గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉన్నదంటే అది పల్లె ప్రగతితోనే సాధ్యమైందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం మండలంల
ఉమ్మడి జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు బుధవారం పదమూడో రోజూ ఉత్సాహంగా సాగాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వాడల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేపట్టబోయే పనులపై చర్చించారు. పారిశు�
పట్టణాలు, పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం పద మూడో రోజైన బుధవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధిక�
సూర్యాపేట : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజలు పల్లె ప్రగతి లో పాల్గొని గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సె
వరంగల్ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. పల్లె ప్రగతితో చిన్నచిన్న గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరులో పల్లె ప్రగతి కార్యక్రమానికి వ�
Minister KTR | రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్ల�
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణప్రగతి పనులు మంగళవారం ముమ్మరంగా కొనసాగాయి. పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయడం, మొక్కల వద్ద పాదుల ఏర్పాటు, మురుగుకాల్వల్లో చె
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడి�
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పదో రోజు జోరుగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారు