ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తు
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకే�
కంపుకొట్టే మురుగు కాల్వలు.. పాడుబడ్డ బావులు.. వేలాడే విద్యుత్ తీగలతో ఎప్పుడూ అంధకారమే తప్ప వెలుగులెరుగని ఆ పల్లె ఇప్పుడు మెరిసిపోతున్నది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఆ ఊరిలో నేడు మిషన్ భగీరథతో ప్రతి ఇం
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం.. ప్రగతిలో పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ పాలకవర్గం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. గ్రా�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతున్నది. మా గ్రామ పంచాయతీకి సేంద్రియ ఎరువుల తయారీ, ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీరు పోయడం ద్వారా రూ.10
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న సమగ్ర గ్రామీణ విధాన సంస్కరణల ఫలితంగా పల్లెల ముఖచిత్రమే అద్భుతంగా మారిపోయిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాత�
CM KCR | పల్లె, పట్టణ ప్రగతికి ప్రేరణ మహాత్మా గాంధీయే అని సీఎం కేసీఆర్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘అనేక మతాలు, జాతులు, భిన్నమైన సంస్కృతులు, వేషభాషలు, ఆహారాలు, ఆహార�
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్'లో మరోసారి దేశంలోనే నంబర్వన్గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్న
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామ�
CM KCR | సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్లో మరోసారి దేశంలోనే నంబర్ వన్గా నిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన,
Minister KTR | కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.