ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన ఆ ఊరు స్వపరిపాలనలో కొత్తరూపు సంతరించుకున్నది. ఇన్నాళ్లు శిథిల భవనాలు, కంపుకొట్టే డ్రైనేజీలు, చెత్తాచెదారంతో నిండిన రహదారులతో కళ తప్పిన పల్లె ఇప్పుడు ‘పల్లె ప్రగతి’
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండటంతో తద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయ�
ప్రగతి పథంలో పల్లెలు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’, ప్రత్యేక నిధులతో పట్టణాలకు దీటుగా పల్లెల రూపురేఖలు మారాయి. ఏ ఊరికెళ్లినా అద్భుతమైన రోడ్లు,
గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని డీపీవో కటకం కల్పన అన్నారు. మంగళవారిపేటలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులను బుధవారం ఆమె పరిశీలించారు.
పల్లె ప్రగతికి పాలకవర్గం కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నారు.
తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమం చాలా బాగున్నదని కేంద్ర అధికారుల బృందం కితాబిచ్చింది. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కక్కులూర్, సర్దార్నగర్, కేశారం గ్రామాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి శ�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది.
Errabelli Dayakar rao | రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పల్లె ప్రగతితో మోమిన్కలాన్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది. సర్పంచ్ గడ్డమీది శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తు
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం భారీ గా నిధులు విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి ఆ గస్టు వరకు 5 నెలల మొత్తం రూ. 1,283.30 కోట్లను ఒకేసారి జమచేసింది. పంచాయతీలకు ప్రతి నెలా రూ.256.66 కోట్లను రాష్ట్ర ప్రభు త్వం జమచేస్తుండగా, ఒకే�
కంపుకొట్టే మురుగు కాల్వలు.. పాడుబడ్డ బావులు.. వేలాడే విద్యుత్ తీగలతో ఎప్పుడూ అంధకారమే తప్ప వెలుగులెరుగని ఆ పల్లె ఇప్పుడు మెరిసిపోతున్నది. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన ఆ ఊరిలో నేడు మిషన్ భగీరథతో ప్రతి ఇం