గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. పల్లెలు పచ్చగా ఉంటే దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందనేది నాటి నుంచి ఎందరో మహానుభావులు చెబుతున్న మాటలు.. మహనీయుల మాటలను నిజం చేసేలా.. సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతికి అత్యంత ప్రా�
పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి సూచిక అన్నారు మహాత్మాగాంధీ. గ్రామసీమల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తనదైన రీతిలో రూపొందించిన పల్లెప్రగతి ప్రత్యేక కార్యాచరణ ఫలితాలతో ఇప్పుడు పల్లెల�
పల్లెపల్లెకూ సంక్షేమ పథకాలు అందాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గూడ గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘ�
పల్లెపల్లెనా ప్రగతి మురిసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రగతి పండుగ నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల ఎదుట జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు మహర్దశ చేకూరిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరూ పమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్�
Minister Mallareddy | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(CM KCR) కృషి వల్ల తెలంగాణ పల్లెలకు మహర్దశ వచ్చిందని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Minister Satyavati Rathod | తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన కార్యక్రమాలతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod)పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పంచాయతీలకు ప�
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.
పల్లె ప్రగతితో ఊర్లకు కొత్త కళ వచ్చింది. గ్రామాల సమ గ్ర వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకున్నది. పల్లె ప్రగతిలో నిర్దే శించిన అన్ని ప్రమాణాల్లోనూ ఆరు జిల్లాలు ఆదర్శ�
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు డ్రెయినేజీ వ్యవస్థలో మా
ఉమ్మడి రాష్ట్రంలో పల్లె ప్రగతిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆ పల్లెల్లో ప్రగతి పరుగు పెడుతుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం నందిగామ, ఎలికట్ట గ్రామాల్లో నిర�
పల్లె సరికొత్తగా వెలుగుతున్నది. స్వరాష్ట్రంలో ప్రతి ఊరూ కాంతులీనుతున్నది. నాలుగేళ్ల క్రితం సీఎం కేసీఆర్ తెచ్చిన ‘పల్లె ప్రగతి’ యజ్ఞంలా సాగి, గ్రామాల రూపురేఖల్ని మార్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా నిధుల వ�
CS Shanti Kumari | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపార