పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్�
KTR | కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగ�
గ్రామాలు అభివృద్ధి చెంది పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ సర్కారు దాన్ని గాలికొదిలేసింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో పల్ల�
కేసీఆర్ సర్కారు చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మా రాయని, ఆ పథకం చాలా బాగుండేదని మ హారాష్ట్ర అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ హయాంలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జోగులాంబ గద
Telangana | గతంలో విద్యుద్దీపాలు లేక నెల్లాండ్ల పాటు చీకట్లో మగ్గిన ఆ వీధులు పక్షానికోసారి వచ్చే పున్నమి వెలుగుల కోసం ఎదురు చూడని రోజంటూ ఉండేది కాదు. ఇప్పుడు ‘తెలంగాణ రేడు’ తెచ్చిన వెలుగు జిలుగుల్లో మెరిసిపోయ�
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు.
మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో కూడా తెలియని దుస్థితి పోయి వైకుంఠధామాలు వచ్చాయి. ఇంటిముందు మురుగునీరు, చెత్త దుర్గంధం లేకుండా ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్ వచ్చి చెత్తను డంపింగ్యార్డుకు తీసుకెళ్తున్న�
Minister Sabitha Indra Reddy | పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు గ్రామం�
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�
‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహత్మాగాంధీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ అద్భుత ఫలితాలనిస్తున్నది. పక్కాగా అమలైన అభివృద్ధి ప్రణాళికల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ �
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమ బద్ధీకరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జేపీఎస్లను ఇక రెగ్యులర్ చేస్తున్నట్లు ప్రకటించి, నాలుగేండ
సమైక్యాంధ్ర పాలనలో అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉన్న గ్రామాలు నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపు రేఖలు మ�