మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు చేతగాని పార్టీలు. 70 ఎండ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని తొర్రూరు మండలం గుర్తూరు�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామంలో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఏడో రోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీధ�
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాపల్లె, రావినూతల, రామాపురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్ల�
గంగాధర, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగ�
పల్లె, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామ పంచాయతీల్లో ఉత్సాహంగా పనులు జరు�
పట్టణ ప్రగతి కార్యక్రమం నియోజకవర్గంలోని మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో జోరుగా కొనసాగుతున్నది. మేయర్లు, చైర్పర్సన్లు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి, సమస్యలను తెలుసుకొని అప్�
నల్లగొండ : కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని పలు పాఠశాలలో మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలల అభివృద్ధి పను
నల్లగొండ : గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలతో కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్
వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంల�
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలం�
రంగారెడ్డి : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వర�
వాడవాడలా ‘ప్రగతి’ పనులు ఊపందుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛ పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటకు విచ్చేసిన అడ�