కందుకూరు, జూన్ 6 : పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన
మేడ్చల్ మల్కాజిగిరి : కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ పట్టిందని, ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుండడంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మూడో రోజు ఆదివారం పా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. వార్డులు, కాలనీల్లో శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తాచెదార
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ, పల్లె ప్రగతి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మూడో రోజైన ఆదివారం జోరుగా కొనసాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ వార్డులు, పంచా�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణ, పల్లె ప్రగతి పనులు ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజులో భాగంగా ఆదివారం ఆదిలాబాద్, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు ఆయావార్డుల్లో పర్యటించి ప్రగతి పనులను పర్యవేక్షించారు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మూడో రోజూ జిల్లాలో జోరుగా నిర్వహించారు. ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులు గల్లీ గల్లీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని స్థానికులకు హామీ
సూర్యాపేట : తెలంగాణకు కావాలని నిధులు ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రం పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని ఆత్మకూరు( ఎస్ ) మండలం ఏపూర్ గ్రామ�
ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని జిల్లా సంక్షేమాధికారి,మండల ప్రత్యేకాధికారి యాదయ్య అన్నారు. మండలంలోని రాగిబావి, పనకబండ, ముశిపట్ల, సదర్శాపురం, �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండో రోజు ముమ్మరంగా కొనసాగాయి. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. పట�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమ
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్న�
పల్లెప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను నూటికి నూరు శాతం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు కోరారు. వట్పల్లి మండలంలోని నాగులపల్లి, సాయిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను శనివారం ఆకస్మికంగా తనిఖీ �
Minister Errabelli Dayakar rao | పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని చెప్పారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున