వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంల�
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో అనూహ్యమైన మార్పు వచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన హన్వాడ మండలం�
రంగారెడ్డి : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వర�
వాడవాడలా ‘ప్రగతి’ పనులు ఊపందుకున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ స్వచ్ఛ పల్లెలు, పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేటకు విచ్చేసిన అడ�
పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణతో గ్రామాల, పట్టణాలు, నగరా ల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు అభివృద్ధికి పట్టుకొమ్మలుగా, పట్టణాలు అభివృద్ధికి ఆనవాళ్లుగా మా రాయి. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం రాష్ట్ర ర
పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో
మహబుబాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని బయ్యారం మండలం చోక్ల�
వరంగల్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన
కడ్తాల్, జూన్ 7, (ఆమనగల్లు) : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటించారు.
ఖమ్మం : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని పలు పనులను ప్రారంభించారు. 58వ డివిజన్ వివేకానంద కాలనీలో మురుగును తొలగించే పనులను ప్�
జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరందుకున్నాయి. సమస్యల పరిష్కారంతో పాటు స్వచ్ఛత దిశగా అడుగులు పడుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అ
అద్భుత ఫలితాలిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామంలో టీఐసీసీ మంజూరు చేసిన రూ.70లక్షలతో వివిధ అభి�