నిర్మల్: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మామడ మండలం గాయిద్పల్లిలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మం�
మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇ�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతిని శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత�
సిద్దిపేట : పల్లె, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆ రెండు పథకాల వల్ల గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా తయారవుతున్నాయని తెలిపారు. ఈ విషయాన్న�
మహబూబాబాద్ : జూన్ 3 నుంచి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజాప్రతినిధులను, అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో మంత్రి సత్య�
తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.
పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందాయని, ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించే ఐదో విడుతను విజయవంతం చేయాలని ఎంపీపీ తేజావ�
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా కొన్ని బిల్లులు పెండింగ్లో పడుతున్నాయని మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు కేంద్రం నుంచి రూ.1,100 కోట్
పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాలకు సరికొత్తరూపును తీసుకొచ్చింది. రాష్ట్ర సర్కారు నాలుగు విడుతలుగా అమలు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా నెలనెలా క్రమం తప్పకుండా విడుదల చేసిన నిధులతో ఊళ్లన్నీ ప్రగతి బాటపట్టా�
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు.
ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
వచ్చే నెల 3 నుంచి పల్లె , పట్టణ ప్రగతిలో భాగం గా మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను గుర్తించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమ
కామారెడ్డి : సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ స�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం�