ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
వచ్చే నెల 3 నుంచి పల్లె , పట్టణ ప్రగతిలో భాగం గా మొదటి రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామంలోని సమస్యలను గుర్తించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రధాన సమ
కామారెడ్డి : సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ స�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయా శాఖల అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం�
జనగామ : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని �
పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో జడ్పీ చైర్మన్లు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూన్ 3 నుంచి 17వ తేదీ వరకు పల్లెప్రగతి కొనసాగుతుందన్నా�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని సింగారం గ్రామ రూపు రేఖలు మారిపోయాయి. మూడేండ్లలో అభివృద్ధిలో దూసుకుపోతూ సరికొత్త హంగులు సంతరించుకున్నది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో �
పల్లెలకు పచ్చందాలను అద్దడమేగాక క్లీన్ అండ్ గ్రీన్గా బస్తీలను ముస్తాబు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రాలకు మరోమారు సమయం వచ్చింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలన్న
హైదరాబాద్ : ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికా�
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని కష్టాలు అధిగమించి దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నాం. తిగి బాగు చేసుకో
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక పల్లెలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి పంచాయతీల ద్వారా ఆచరణలో పెడుతున్న ఈ కార్యక్రమం ప్రతి పల్లెలో
ఇవాళ గాంధీజీ జీవించి ఉంటే తెలంగాణ పల్లెలను చూసి ఎంత సంబురపడిపోయేవారో.. తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైన ఊళ్లను చూసి ఎంత మురిసిపోయేవారో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశాని�